ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల

అమరావతి: ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు 

నేడు

విడుదల కానున్నాయి. మధ్యాహ్నం
12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల
చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌
దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను. నేడు
 మధ్యాహ్నం 12 గంటల తర్వాత



Website చూడొచ్చు.

తొలుత శనివారం ఉదయం 11 గంటలకే ఫలితాలు
విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా
వేస్తున్నట్లు అర్ధంతరంగా ప్రకటించడంతో విద్యార్థులు,
వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్దాంతపోయారు.
మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయలోపం..
సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా

పడాయి.




































SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల"

Post a Comment