నవోదయ బడుల్లో సెల్ఫోన్లపై నిషేధం
న్యూఢిల్లీ, మే 4: నవోదయ విద్యాలయాల్లోని పాఠశాలలు, హాస్టళ్లలో
విద్యార్థులు సెల్ఫోన్లు వాడడంపై సంబంధిత అధికారులు నిషేధం విధించారు.
విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్కు బానిసలు అవుతుండడం, అర్ధరాత్రి దాటాక కూడా చాటింగ్ చేస్తుండడం
వంటి అంశాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు
0 Response to " నవోదయ బడుల్లో సెల్ఫోన్లపై నిషేధం"
Post a Comment