✍పదోతరగతి ప్రీఫైనల్‌* *పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి

*📚✍📚*

*🌻ఈనాడు, అమరావతి:* పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 4నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 


ఒకటి నుంచి తొమ్మిది వరకు సమ్మెటివ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 22 నుంచి నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫార్మెటివ్‌-4 పరీక్షలను రద్దు చేశారు. 


మూడు ఫార్మెటివ్‌ పరీక్షల ఆధారంగానే వెయిటేజీ లెక్కించనున్నారు. 1-10 తరగతులకు ఫార్మెటివ్‌-3 పరీక్షలను మార్చి 14 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు.


 ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభిస్తారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "✍పదోతరగతి ప్రీఫైనల్‌* *పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి"

Post a Comment