PRC పై CM సమీక్ష
PRC పై CM సమీక్ష
ఉద్యోగుల PRC అంశంపై ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి సమీక్ష నేడు నిర్వహించ నున్నారు. . ఈ
భేటీకి సీఎస్ సమీర్ శర్మ సలహాదారు సజ్జల సహా
ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. . ఈ సమీక్ష తర్వాత
మరోసారి ఉద్యోగసంఘాలతో ప్రభుత్వ పెద్దలు
చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు
PRC పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు
తెలుస్తోంది
0 Response to "PRC పై CM సమీక్ష"
Post a Comment