జనవరి నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీ!

న్యూఢిల్లీ, డిసెంబరు 6: నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకుంటే అధిక చార్జీ వసూ లు చేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. 


తమతమ సొంత బ్యాంకు ఏటీఎంలో 5 ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత నగదు ఉప సంహరణకు ప్రతి లావాదేవీకి 




రూ.21+జీఎస్టీ వసూలు చేసేందుకు బ్యాంకు లకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కొత్త చార్జీలను జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్‌ బ్యాంకులు ప్రకటించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జనవరి నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీ!"

Post a Comment