పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం నేడు

*✍️* 

 *ఈనాడు , అమరావతి : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం చర్చలుజరపనుంది . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆర్థికశాఖ అధికారులు సంఘాల నేతలతో సమా వేశం కానున్నారు . ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలకు ఆర్థికశాఖ కార్యదర్శి ( హెచార్ ) శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు . ఇప్పటికే పీఆర్సీపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు . ఈ నేపథ్యంలో ఐకాస అమరావతి , ఏపీ ఐకాస ఇచ్చిన 71 డిమాండ్లపై అధి కారులు ... సంఘాల నేతలతో శాఖల వారీగా మరోసారి చర్చిస్తారు .*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం నేడు"

Post a Comment