Home » Uncategories » నేడు ఏకలవ్య పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన
నేడు ఏకలవ్య పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన
అరకులోయ, న్యూస్టుడే: విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని మజ్జివలస గ్రామంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.
జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరుకానున్నారు. మజ్జివలస గ్రామ సమీపంలో
సుమారు 16 ఎకరాల స్థలాన్ని ఈ పాఠశాల కోసం ప్రభుత్వం కేటాయించింది
0 Response to "నేడు ఏకలవ్య పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన"
Post a Comment