నేడు ఏకలవ్య పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన




అరకులోయ, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని మజ్జివలస గ్రామంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.




 జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరుకానున్నారు. మజ్జివలస గ్రామ సమీపంలో



 సుమారు 16 ఎకరాల స్థలాన్ని ఈ  పాఠశాల కోసం ప్రభుత్వం కేటాయించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు ఏకలవ్య పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన"

Post a Comment