14 బిల్లులకు అమోదo తెలపనున్న ఏపీ కేబినెట్
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 14 బిల్లులకు మంత్రివర్గం అమెదo తెలపనుంది. ఇప్పటికే సర్కార్ 14 ఆర్డినెన్స్లను జారీ చేసింది. ఇవాళ కేబినేట్లో ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ, ఏపీ విద్యా చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజయస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజయస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట రెండో సవరణ, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ బొవైన్ బ్రీడింగ్ చట్ట సవరణ, ఏపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణలకు మంత్రివర్గం
0 Response to "14 బిల్లులకు అమోదo తెలపనున్న ఏపీ కేబినెట్"
Post a Comment