గురుశిష్యుల బంధం విడదీయరానిది: మంత్రి ఆదిమూలపుSep
అమరావతి: టీచర్స్ డే సందర్భంగా జూమ్ మీటింగ్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా ఈ ఏడాది టీచర్స్ డే వేడుకలు
నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ఆన్లైన్ కన్నా ప్రత్యక్ష తరగతులే వారిలో బంధాన్ని పెంపొందిస్తోందన్నారు. కొవిడ్ నిబంధనలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనాతో మరణించిన టీచర్లకు సంతాపం తెలుపుతున్నామని ఆదిమూలపు సురేష్ తెలిపారు
నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ఆన్లైన్ కన్నా ప్రత్యక్ష తరగతులే వారిలో బంధాన్ని పెంపొందిస్తోందన్నారు. కొవిడ్ నిబంధనలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనాతో మరణించిన టీచర్లకు సంతాపం తెలుపుతున్నామని ఆదిమూలపు సురేష్ తెలిపారు
0 Response to "గురుశిష్యుల బంధం విడదీయరానిది: మంత్రి ఆదిమూలపుSep"
Post a Comment