విద్యార్థుల్లో కొవిడ్‌ నివారణకు ఆయుష్‌ మందు

రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. దీనికోసం ఆయుష్‌ శాఖ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు అమృత్‌ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ‘ఆర్సెనిక్‌ ఆల్బమ్‌ 30సి’ మందును పూర్తిగా ఉచితంగా అందిస్తామని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థుల్లో కొవిడ్‌ నివారణకు ఆయుష్‌ మందు"

Post a Comment