ఉపాధ్యాయ అవార్డులిస్తాం: చినవీరభద్రుడు
సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టంచేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన తేదీన ప్రదానం చేస్తామని గురువారం
విజయవాడలో ఫ్యాప్టో నాయకులకు చెప్పారు. పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై ఫ్యాప్టో నాయకులు ఆయనతో చర్చించి హామీ పొందారు.
చర్చల్లో ఫ్యాప్టో చైర్మన్ సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, సెక్రటరీ జనరల్ సీహెచ్ శరత్చంద్ర, కో-చైర్మన్లు పాల్గొన్నారు
0 Response to "ఉపాధ్యాయ అవార్డులిస్తాం: చినవీరభద్రుడు"
Post a Comment