పాలీసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి: పాలీసెట్ 2021 అడ్మిషన్లకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ పోలా భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా పాలీసెట్ 2021 అడ్మిషన్లు అక్టోబర్ 1 నుంచి 6 వరకూ ఆన్లైన్లో ఫీజులు చెల్లించనున్నారు. అక్టోబర్ 3 నుoచి 7వరకు సర్టిఫికెటలు పరిశీలన జరగనుంది. అక్టోబర్ 3 నుoచి 8వరకు ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 11న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 18నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 257 కళాశాలుండగా.. వాటిలో 70427 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
0 Response to "పాలీసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల"
Post a Comment