AP news: ప్రభుత్వ ఉత్వర్వులు ఆన్లైన్లో పెట్టొద్దు: ఏపీ
అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్లైన్లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 2008లో వైఎస్ హయాం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్లైన్లోఉంచుతోంది
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్లైన్లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 2008లో వైఎస్ హయాం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్లైన్లోఉంచుతోంది
0 Response to "AP news: ప్రభుత్వ ఉత్వర్వులు ఆన్లైన్లో పెట్టొద్దు: ఏపీ"
Post a Comment