పాఠశాలల పని వేళలు 9గంటల నుంచి 4వరకే
అమరావతి, ఆగస్టు 20, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలల సమయాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటాయి.
అయితే ఉదయం ఒక గంట, సాయంత్రం రెండుగంటలు అదనం అనేది ఆప్షనల్...
అంటే ఇష్టముంటేనే అని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. క్రీడలు, ఇతర ఆటల కోసం కాని, లేదంటే స్టడీ అవర్గా ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇదే వర్తిస్తుందని శుక్రవారం ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు
0 Response to "పాఠశాలల పని వేళలు 9గంటల నుంచి 4వరకే"
Post a Comment