NMMS స్కాలర్షిప్ కు ధరఖాస్తు గడువు 09/01/2021 వరకు పొడిగించబడినది

ది. 14-02-2021 న జరుగనున్న నేషనల్‌ మీన్‌ కమ్‌
మెరిట్‌ స్కాలర్షిప్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు
పొడిగించడమైనది. దరఖాస్తు చేసుకొనుటకు మరియు
పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 09-01-2021.



 గనుక
అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్ధులు ఈ అవకాశమును
సద్వినియోగం చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు. మరిన్ని
వివరముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయం లో గాని ప్రభుత్వ పరీక్షల వెబ్‌ సైటు
 నందు గాని


సంప్రదించగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "NMMS స్కాలర్షిప్ కు ధరఖాస్తు గడువు 09/01/2021 వరకు పొడిగించబడినది"

Post a Comment