ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు మదింపు..* బదిలీల్లో ప్రామాణికంగా
విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ా. వెల్లడించారు. ఉపాధ్యాయులు సమ
యానికి వస్తున్నారా? వారు చెప్పిన పాఠాలు పీల్లలు
అర్ధం చేసుకుంటున్నారా? అనే అంశాలను పరీశీలిస్తా
మన్నారు. భవి ప్తో ప్రోత్సాహకాలు, బదిలీల్లో
దీన్ని సమీకృతం చేస్తామని తెలిపారు. విజయవాడలో
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
'ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్రమాణాలు
పెంచుతాం. రానున్న రోజుల్లో కమిషన్ ఆధ్వర్యంలో
జిల్లాల. వారీగా. 'నాడు-నేడు, విద్యకు సంబంధించిన
అంశాలను పరిశీలిస్తాం. ప్రవేశాలు పెంచేందుకు ఉపా
ధ్యాయుల్లో (ప్రేరణ తీసుకొస్తాం. (ప్రైవేటు బడుల్లో
కాం షాటిస్తున్నారాః "ఫీజులు ఎలా తీసుకుం
టున్నారు? ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనాలపైనా
తనిఖీలు నిర్వహిస్తాం... "అని వీవరించారు. రెండో
విడత 'నాడు-నేడు'పై ప్రభుత్వానికి సలహాలు, సూచ
నలు అందించనున్నామని, మొదటివిడత అమలుపై
ప్రదానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇంజీనీర్లతో
సమావేశం. నిర్వహించి ఆభిప్రాయాలు. తీసుకున్నా
మని చెప్పారు. వైస్ ఛైర్పర్సన్ ఇమా. మాట్లా
డుతూ... ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరు
గుతోందని, కొన్నిచోట్ల సీట్లు లే షప కీ వచ్చిం
దంటే దానికి కారణం 'నాడు-నేడేనని వస్తా
0 Response to " ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు మదింపు..* బదిలీల్లో ప్రామాణికంగా"
Post a Comment