64% పిల్లలు ఇళ్లకు : యూనిసెఫ్‌

64% పిల్లలు ఇళ్లకు : యూనిసెఫ్‌

దిల్లీ: కొవిడ్‌ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా దేశంలోని బాలల సంరక్షణ సంస్థల్లో 




ఉంటున్నవారిలో 1.46 లక్షల మంది (64 శాతం) పిల్లలను వారి ఇళ్లకు పంపించినట్లు 



యూనిసెఫ్‌ శనివారం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో 





ఇచ్చిన ఆదేశాల మేరకు వీరిని వారి కుటుంబాల వద్దకు పంపించినట్లు వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "64% పిల్లలు ఇళ్లకు : యూనిసెఫ్‌"

Post a Comment