21 నుంచి శాఖాపరమైన పరీక్షలు
ప్రకటన సంఖ్య 06/2020కు (2020 - మే సెషన్) సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు
నవంబరు 21 నుంచి 29 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీ
దీనికిబంధించిన సమాచారం https://psc.ap.gov.in వెబ్సైట్లో ఉందని
తెలిపింది. అభ్యర్థులు హాల్టికెట్లను నవంబరు 13 నుంచి పరీక్షల చివరి తేదీ
వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
నోటిఫికేషన్ నెం.03/2019కి
సంబంధించిన ‘అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్’ (ఏఎ్సఓ) ఉద్యోగాలకు
ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ
కార్యదర్శి పీఎ్సఆర్ ఆంజనేయులు తెలిపారు
0 Response to "21 నుంచి శాఖాపరమైన పరీక్షలు"
Post a Comment