21 నుంచి శాఖాపరమైన పరీక్షలు

ప్రకటన సంఖ్య 06/2020కు (2020 - మే సెషన్‌) సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు నవంబరు 21 నుంచి 29 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దీ



దీనికిబంధించిన సమాచారం https://psc.ap.gov.in  వెబ్‌సైట్‌లో ఉందని తెలిపింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను నవంబరు 13 నుంచి పరీక్షల చివరి తేదీ వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 



నోటిఫికేషన్‌ నెం.03/2019కి సంబంధించిన ‘అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌’ (ఏఎ్‌సఓ) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "21 నుంచి శాఖాపరమైన పరీక్షలు"

Post a Comment