25న కేబినెట్‌

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావే శం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది.



 ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితులు, నవరత్నాల అమలు వంటి అంశాలపై చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "25న కేబినెట్‌"

Post a Comment