ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్



ఆంధ్రజ్యోతి  వెబ్ సైట్ ఆన్ లైన్ న్యూస్

అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 




ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు. రా


రాష్ట్రంలోప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Note:
ఈ విషయాన్ని అదికారికంగా ద్రువ పరచాల్సివుంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్"

Post a Comment