సీపీఎస్ రద్దు కోరుతూ 1న నిరసన: ఏపీజేఏసీ
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ
పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్నీ
ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబరు 1న మధ్యాహ్న భోజన విరామం సమయంలో నిరసన
ప్రదర్శన చేయాలని ఏపీజేఏసీ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్రెడ్డి, సెక్రటరీ
జనరల్ సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఏపీజేఏసీ
శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో సీపీఎస్ను
రద్దు చేసే బాధ్యత తమదేనని,
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోనే
సీపీఎస్ను రద్దు చేస్తామని తెలిపారని గుర్తు చేశారు
0 Response to "సీపీఎస్ రద్దు కోరుతూ 1న నిరసన: ఏపీజేఏసీ"
Post a Comment