ముగ్గురు జీపీల నియామకం

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కొత్తగా ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు(జీపీలు) నియమితులయ్యారు. 



న్యాయవాదులు జె.సుమతి, వడ్డిబోయన సుజాత, కిరణ్‌ తిరుమలశెట్టిలను జీపీలుగా 



నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ముగ్గురు జీపీల నియామకం"

Post a Comment