ముగ్గురు జీపీల నియామకం
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి):
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కొత్తగా
ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు(జీపీలు) నియమితులయ్యారు.
న్యాయవాదులు జె.సుమతి, వడ్డిబోయన సుజాత, కిరణ్ తిరుమలశెట్టిలను జీపీలుగా
నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ
చేశారు
0 Response to "ముగ్గురు జీపీల నియామకం"
Post a Comment