గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. బోర్డర్‌లో తనిఖీల్లేవు

అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.





రాష్ట్రాల మధ్య రాకపోకలను అనుమతించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మూడు నెలల తరువాత ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు తెరుచుకుంటున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం సడలింపులతో రాకపోకలు జోరందుకోనున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to " గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. బోర్డర్‌లో తనిఖీల్లేవు"