అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే వారికి జగన్ సర్కార్
గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టులను
సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రాల మధ్య రాకపోకలను
అనుమతించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మూడు నెలల తరువాత
ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు తెరుచుకుంటున్నాయి.
రాష్ట్ర
ప్రభుత్వం సడలింపులతో రాకపోకలు జోరందుకోనున్నాయి
మంచి విషయం
ReplyDelete