188 ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల గుర్తింపు రద్దు ?

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అడ్మిషన్లు చేసుకున్న 188 ప్రైవేటు డీఎడ్‌ (డీఎల్‌ఈడీ) కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ)’కి  రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. 


ఆయా కాలేజీలు 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ అనుమతి లేకుండా, అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడమే ఇందుకు కారణం. 




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "188 ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల గుర్తింపు రద్దు ?"

Post a Comment