ఆంధ్రప్రదేశ్‌లో జులై 10 నుంచి యధావిధిగా పదో తరగతి పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10 నుంచి యధావిధిగా పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 




టెన్త్ పరీక్షల పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించి నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. 


విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంధ్రప్రదేశ్‌లో జులై 10 నుంచి యధావిధిగా పదో తరగతి పరీక్షలు"

Post a Comment