ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌‌ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 




జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. 



ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 



మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, 



పరీక్షల సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు నిబంధన విధించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల"

Post a Comment