ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అమరావతి: మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ను ఏపీ
ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్
లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం
12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
మార్చి 23న జరగాల్సిన పరీక్షలు
కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా,
పరీక్షల సమయంలో
విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు నిబంధన విధించింది
0 Response to "ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల"
Post a Comment