ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు

ది.12.05.2020 ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు : 


గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 33  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2051 , వైద్య సేవలు పొందుతున్న వారు 949 , డిశ్చార్జ్ అయిన వారు 1056 , మరణించిన వారు 46 . 


గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 10, 730  మొత్తం ఇప్పటి వరకు చేసినవి  1,91, 874 వాటిలో పోసిటివ్ కేసులు 2051   (1.07 %) మరణాలు 46 (2.24 %)




జిల్లాల వారీగా :

అనంతపురం : కొత్త కేసులు లేవు ,  మొత్తం  115 ,  చికిత్స పొందుతున్న వారు 63 , డిశ్చార్జి అయిన వారు 48 ,  మరణించిన వారు 4 ;


చిత్తూరు  : కొత్త కేసులు 10  ,  మొత్తం  131 ,   చికిత్స పొందుతున్న వారు 57 , డిశ్చార్జి అయిన వారు 74 ,   మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 10 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  47 ,  చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 31 , మరణించిన వారు లేరు; (తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచివచ్చింది)


గుంటూరు : కొత్త కేసులు లేవు ,  మొత్తం  387 ,  చికిత్స పొందుతున్న వారు 181 , డిశ్చార్జి అయిన వారు 198 , మరణించిన వారు 8 ;


వైఏస్సార్ కడప : కొత్త కేసులు    లేవు ,  మొత్తం  97 ,  చికిత్స పొందుతున్న వారు 51 , డిశ్చార్జి అయిన వారు 46 , మరణించిన వారు లేరు ;

కృష్ణా : కొత్త కేసులు 4 ,   మొత్తం  346 ,  చికిత్స పొందుతున్న వారు 155 , డిశ్చార్జి అయిన వారు 142 , మరణించిన వారు  13 ;


కర్నూలు: కొత్త కేసులు 9 ,  మొత్తం  584 ,  చికిత్స పొందుతున్న వారు 284 , డిశ్చార్జి అయిన వారు 284 , మరణించిన వారు 16 ;


నెల్లూరు : కొత్త కేసులు 9 ,  మొత్తం  111 ,  చికిత్స పొందుతున్న వారు 32,  డిశ్చార్జి అయిన వారు 76 , మరణించిన వారు 3 ;
 (నెల్లూరు జిల్లాలో ఈ రోజు వొచ్చిన 9 కేసులు  తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;


శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 2 , డిశ్చార్జి అయిన వారు 3 , మరణించిన వారు లేరు ;


విశాఖపట్నం : కొత్త కేసులు 3 , మొత్తం  66 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;


విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  4 ,  చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;


పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు,  మొత్తం 68 ,  చికిత్స పొందుతున్న వారు 34 ,  డిశ్చార్జి అయిన వారు 34 ,  మరణించిన వారు లేరు ;

ఇతర రాష్ట్రాల వారు :

 కొత్త కేసులు లేవు , మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 27 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు"

Post a Comment