ఏపీలో 1717 కు పెరిగిన పాజిటివ్ కేసులు
*హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం* 05 - 05 - 20 20
కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
ఏపీలో 1717 కు పెరిగిన పాజిటివ్ కేసులు.
చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 589.
ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 34.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1094.
ఈరోజు విడుదలైన కరోన వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా.
గుంటూరు - 13,
కర్నూల్ - 25,
కృష్ణ - 08 ,
కడప - 02 ,
విశాఖ - 02,
అనంతపురం - 02,
నెల్లూరు - 01,
కేసులు నమోదు.
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం , చిత్తూర్ జిల్లాల్లో ఈ రోజు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు*.
ఈరోజు kovid వల్ల మరణించిన వారి సంఖ్య - 01,
*కృష్ణా జిల్లా*
*రాష్ట్రంలో వైరస్ ఫ్రీ జిల్లా గా కొనసాగుతున్న విజయనగరం జిల్లా*.
0 Response to "ఏపీలో 1717 కు పెరిగిన పాజిటివ్ కేసులు"
Post a Comment