ఏపీలో 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- బీసీ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రవీణ్కుమార్
- రజత్ భార్గవ్కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖ
- క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె.రాంగోపాల్
- ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీగా కాంతిలాల్ దండే
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు
- అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి
- పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా దిల్లీరావు
- శాప్ ఎండీగా బి.రామారావుకు అదనపు బాధ్యతలు
- దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్గా పి.అర్జున్రావు
- సీతంపేట ఐటీడీఏ పీవో చామకూరి శ్రీధర్
- సర్వే, లాండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్గా సిద్ధార్థ జైన్కు అదనపు బాధ్యతలు
- కాకినాడ మున్సిపల్ కమిషనర్గా సునీల్కుమార్రెడ్డి
- నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్
- సైబర్ నెట్ ఎండీగా ఎం.మధుసూదన్రెడ్డి
- ఏపీ ఎండీసీ ఎండీ(ఇన్ఛార్జ్)గా వీజీ వెంకట్రెడ్డి
- మత్స్యశాఖ కమిషనర్గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు

0 Response to "ఏపీలో 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ"
Post a Comment