సగం జీతాలతో తీవ్ర ఇబ్బందులు


సగం జీతాలతో తీవ్ర ఇబ్బందులు
అమరావతి: ఆర్థిక నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.


తమ సర్వీసులో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదని కార్మిక, ఉద్యోగులు చెబుతున్నారు.
లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటికే సగం జీతాలతో అవస్థలు పడుతున్న తమకు భవిష్యత్తుపై భయం పట్టుకుందని వాపోతున్నారు





ఇంతె కాకుండా ఉద్యోగ,ఉపాధ్యాయులు కూడా సగం వేతనాలతో సంశయనం పాటిస్తున్నారు. పూర్తి జీతాలు కోసం కొన్ని సంఘాలు గళం విప్పబోతున్నాయి.

తెలంగాణ లో ఇప్పటికే  కోర్టును కొందరు ఈ అంశం పై ఆశ్రయించటం జరిగింది.ఎ.పి లో కూడా దినిపై లీగల్ ఒపినియన్ కు మొదట సన్నిద్దం అవుతున్నట్లు తెలుస్తున్నది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సగం జీతాలతో తీవ్ర ఇబ్బందులు"

Post a Comment