విద్యా సంస్థల మూసివేత కొనసాగింపు?
విద్యా సంస్థల మూసివేత కొనసాగింపు
అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు
మే 15 వరకు కొనసాగాలని ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది
ప్రస్తుత లాక్డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది
ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది
0 Response to "విద్యా సంస్థల మూసివేత కొనసాగింపు?"
Post a Comment