రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కు

. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు కేవలం 11 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది



. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కు చేరుకుంది.



 వారం రోజుల నుంచి ఒక్కసారిగా రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కు "

Post a Comment