ఆర్‌బీఐ కీలక నిర్ణయం


న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 3 వరకూ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది


.

అన్నిబ్యాంకుల్లో బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ కుదించిన క్రమంలో ఏప్రిల్‌ 30 వరకూ ఇదే సమయాన్ని పాటించాలని నిర్ణయించింది.

మే 1 నుంచి మే 3 వరకూ మూడు రోజుల వరస సెలవుల అనంతరం మే 4న బ్యాంకులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి బ్యాంకుల పనివేళలపై నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆర్‌బీఐ కీలక నిర్ణయం "

Post a Comment