మధ్యాహ్న భోజన ధరల పెంపు
మధ్యాహ్న భోజన ధరల పెంపు
పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను 10. 99శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
April నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల్లో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది.
ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్ధికి రూ.4.97, ప్రాథమికోన్నత బడుల్లో రూ.7.45 చొప్పున చెల్లించనున్నారు.
0 Response to "మధ్యాహ్న భోజన ధరల పెంపు"
Post a Comment