మెయిన్స్‌ షెడ్యూల్‌కు ఏపీపీఎస్సీ సవరణ

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): 2018-19 సంవత్సరాల్లో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ సవరించింది. పెండింగ్‌ రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన తాజా పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌ (www.psc.ap.gov.in)లో అం


అందుబాటులోచినట్లు  కమిషన్‌ సెక్రెటరీ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మెయిన్స్‌ షెడ్యూల్‌కు ఏపీపీఎస్సీ సవరణ"

Post a Comment