‘మిడ్‌ డే మీల్స్‌’ మిస్‌ చేయొద్దు: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా




 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యథావిధిగా అందించాలని




 కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.



 ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘మిడ్‌ డే మీల్స్‌’ మిస్‌ చేయొద్దు: కేంద్రం"

Post a Comment