కరోనా ఎఫెక్ట్.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా
*✍🏻కరోనా ఎఫెక్ట్.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా*
*✍🏻దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వేళ తొలి దశ జనాభా లెక్కలు (2021) ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది*
*✍🏻అలాగే, ఎన్పీఆర్ అప్డేషన్ ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.*
*✍🏻తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.*
0 Response to "కరోనా ఎఫెక్ట్.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా"
Post a Comment