ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు



అమరావతి : ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ.. మరికొందరు అధికారులు పదోన్నతులు పొందారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. కాగా.. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని జీవోలో సర్కార్ పేర్కొంది


పదోన్నతులు, బదిలీలు ఇలా..

- విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా బదిలీ

- పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తా

- ఐజీ లీగల్‌గా పి.హరికుమార్‌, ఎస్‌బీఐ చీఫ్‌గా సీ.హెచ్‌.శ్రీకాంత్‌

- మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్

- గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు

- ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌

- ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు

- ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌

- ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి

- ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌

- ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌

- సీఐడీ డీఐజీగా హరికృష్ణ

- ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్‌బాబు

- ఏలూరు రేంజ్‌ డీఐజీగా కె.వి.మోహన్‌రావు

- గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రామకృష్ణ

- నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్




- ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి.కృష్ణారావు

- ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

- కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు"

Post a Comment