ఏపీలో పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు, బదిలీలు
అమరావతి : ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ.. మరికొందరు
అధికారులు పదోన్నతులు పొందారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం నాడు
ఉత్తర్వులు జారీచేసింది. కాగా.. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని
జీవోలో సర్కార్ పేర్కొంది
పదోన్నతులు, బదిలీలు ఇలా..
- విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా బదిలీ
- పోలీసులు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా హరీశ్కుమార్ గుప్తా
- ఐజీ లీగల్గా పి.హరికుమార్, ఎస్బీఐ చీఫ్గా సీ.హెచ్.శ్రీకాంత్
- మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్
- గుంటూరు రేంజ్ ఐజీగా జె.ప్రభాకర్రావు
- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వినీత్ బ్రిజ్లాల్
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్గా వినీత్ బ్రిజ్లాల్కు అదనపు బాధ్యతలు
- ప్రొవిజన్ లాజిస్టిక్ ఐజీగా నాగేంద్రకుమార్
- ఇంటెలిజెన్స్ ఐజీగా రఘురామిరెడ్డి
- ఏసీబీ ఐజీగా అశోక్కుమార్
- ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్కుమార్
- సీఐడీ డీఐజీగా హరికృష్ణ
- ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా ఎస్వీ రాజశేఖర్బాబు
- ఏలూరు రేంజ్ డీఐజీగా కె.వి.మోహన్రావు
- గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ
- నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్
- ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్గా బి.కృష్ణారావు
- ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్గా అమిత్ బర్దార్
- కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి
0 Response to "ఏపీలో పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు, బదిలీలు"
Post a Comment