“ఉద్యోగులకు వైద్యం నిరాకరిస్తే చర్యలు”
సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ జాబితాలో ఉన్న ప్రైవేటు
ఆస్పత్రులేవైనా ఈహెచ్ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం)లో ప్రభుత్వ ఉద్యో
గులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా
మని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్డున హెచ్చరించారు. ఏ
ఉద్యోగి తమకు వైద్యం అందలేదని ఫిర్యాదు చేసినా ఆ ఆస్పత్రిపై చట్టపర
చర్యలు తీసుకుంటామని, అవసరమైతే గుర్తింపు రద్దు చేయడానికీ వెనుకాడేది
లేదన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇటీవలే ఈహెచ్ఎస్
బకాయిల్లో రూ.120 కోట్లకు పైగా చెల్లించామని, మిగతా బకాయిలు కూడా
త్వరలోనే చెల్లిస్తామని అన్నారు
0 Response to "“ఉద్యోగులకు వైద్యం నిరాకరిస్తే చర్యలు"
Post a Comment