“ఉద్యోగులకు వైద్యం నిరాకరిస్తే చర్యలు

“ఉద్యోగులకు వైద్యం నిరాకరిస్తే చర్యలు”

సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో ఉన్న ప్రైవేటు
ఆస్పత్రులేవైనా ఈహెచ్‌ఎస్‌ (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం)లో ప్రభుత్వ ఉద్యో
గులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా
మని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్డున హెచ్చరించారు. ఏ
ఉద్యోగి తమకు వైద్యం అందలేదని ఫిర్యాదు చేసినా ఆ ఆస్పత్రిపై చట్టపర


చర్యలు తీసుకుంటామని, అవసరమైతే గుర్తింపు రద్దు చేయడానికీ వెనుకాడేది లేదన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇటీవలే ఈహెచ్‌ఎస్‌ బకాయిల్లో రూ.120 కోట్లకు పైగా చెల్లించామని, మిగతా బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "“ఉద్యోగులకు వైద్యం నిరాకరిస్తే చర్యలు"

Post a Comment