నేటి నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సమ్మెటివ్-2
యథావిధిగా కొనసాగు
తాయి. విద్యార్థులను
తదుపరి తరగతులకు
సన్నద్ధం చేయడానికి ఈ
బ్రిడ్జికోర్సులను నిర్వహించ
/ నున్నారు.
16 నుంచి బ్రిడ్జికోర్సు అమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో
తరగతి నుంచి ఐదో తరగతి వరకు జ్
చదువుతున్న విద్యార్థులకు మార్చి 11 క... ! మనా.
నుంచి సమ్మెటివ్-2 (సంవత్సరాంత)
పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీ
క్షలు 18వ తేదీ వరకు జరుగుతాయని
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరె
క్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ
పాఠశాలల్లోని ఎలిమెంటరీ విద్యార్థులకు
మార్చి 16 నుంచి బ్రిడ్జి కోర్సు తర
గతులు నిర్వహించనున్న నేపథ్యంలో
సంవత్సరాంత పరీక్షలను ముందుకు
జరిపారు. పరీక్షల అనంతరం స్కూళ్లు
0 Response to "నేటి నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సమ్మెటివ్-2"
Post a Comment