నేటి నుంచి 'నాడు-నేడు' పనులు ప్రారంభించండి
నేటి నుంచి 'నాడు-నేడు' పనులు ప్రారంభించండి అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే 'నాడు-నేడు' పను లను బుధవారం నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
నాడు-నేడు పనులపై ఉన్నతాధికారులు మంగళవారం టెలికాన్స రెన్సు నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచించారు. [
0 Response to "నేటి నుంచి 'నాడు-నేడు' పనులు ప్రారంభించండి"
Post a Comment