5 వేల మంది అప్రెంటీస్‌లకు అవకాశం


విజయవాడ: ఆర్టీసీలో ఐదు వేల మంది అప్రెంటీస్‌లకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన ఐటీఐ అభ్యర్థులు



www.apprenticeship.gov.in వెబ్‌సైట్ నందు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  ఏప్రిల్‌ 9న ధృవపత్రాల పరిశీలన, ఏప్రిల్‌ 13న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల చేయనుంది. 





అలాగే 15న రీజియన్‌/ వర్క్‌షాపుల కేటాయింపు జరగనుంది. అప్రెంటీస్‌ సమయంలో వేతనం రూ.6931 ఇవ్వనుందని ఆర్టీసీ పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 5 వేల మంది అప్రెంటీస్‌లకు అవకాశం"

Post a Comment