14 వర్సిటీలకు పాలక మండళ్ల పునర్వ్యవస్థీకరణ
అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలకు పాలక మండళ్ల(ఈసీ)ను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసింది. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(తిరు
పతి
), శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(తిరుపతి), ద్రవిడ వర్సిటీ (కుప్పం), జేఎన్టీయూ కాకికాడ, జేఎన్టీయూ అనంతపురం, యోగి వేమన(కడప), విక్రమ సింహపురి(నెల్లూరు), శ్రీకృష్ణదేవరాయ(అనంతపురం), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ(శ్రీకాకుళం), రాయలసీమ వర్సిటీ(కర్నూలు), కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం), ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(గుంటూరు), ఆదికవి నన్నయ యూ
యూనివర్సిటీజమహేంద్రవరం)లకు కొత్త పాలక మండళ్లను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పాలక మండళ్ల పదవీకాలం మూడేళ్లు అని ఉత్తర్వులులో పేర్కొన్నారు.
14 మంది సభ్యులతో పాలక మండళ్లను ఏర్పాటు చేశారు
0 Response to "14 వర్సిటీలకు పాలక మండళ్ల పునర్వ్యవస్థీకరణ"
Post a Comment