సీబీఎస్ఈ విద్యార్థులు ఇక ‘ఫెయిల్’ అవరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సీబీఎ్సఈ విద్యార్థులకు శుభవార్త! 10,
12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే
విద్యార్థులెవరూ ఇకపై ‘ఫెయిల్’ అయ్యే
ప్రసక్తే లేదు! ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది! పది, 12వ
తరగతి
విద్యార్థుల మార్కుల జాబితాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి
‘ఫెయిల్డ్’, ‘కంపార్ట్మెంటల్’ పదాలను తొలగించాలని సీబీఎ్సఈ
ని
నిర్ణయించిందిఉత్తీర్ణత మార్కులు సాధించలేని విద్యార్థులకు ఏ పదం
వాడాలన్న విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని బోర్డు
తెలిపింది
0 Response to "సీబీఎస్ఈ విద్యార్థులు ఇక ‘ఫెయిల్’ అవరు"
Post a Comment