బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌



  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
  • 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
  • వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యం
  • వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలి
  • వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల కార్యాచరణ
  • కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
  • అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత
  • నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు
  • సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం
  • కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
  • రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు
  • సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
  • దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
  • గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం
  • స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం
  • ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం
  • పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
  • పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు
  • కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు
  • ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి
  • 2020-21లో అగ్రికల్చర్‌ రీఫైనాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
  • ఇప్పటికి 58లక్షల స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి
  • స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం
  • వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
  • వ్యవసాయానికి మాత్రం 1.60 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
  • మత్స్యకారులకు సాగర్‌మిత్ర పథకం
  • పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు
  • ఆయుష్మాన్ భారత్ కింద 112 జిల్లాల్లోని ద్వితీయశ్రేణి పట్టణాలకు ప్రాధాన్యం
  • 2025 నాటికి టీబీని రూపుమాపడమే సర్కార్ ధ్యేయం
  • బహిరంగ మల విసర్జన రహిత భారత్‌ సాధన కోసం ఓడీఎస్‌ ప్లస్ పథకం
  • స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు
  • 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు
  • త్వరలో కొత్త విద్యా విధానం
  • మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు
  • ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్
  • వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు
  • పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య
  • త్వరలో నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు
  • వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం
  • జల్‌జీవన్‌ మిషన్‌కు 11,500 కోట్లు
  • ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు
  • ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్న కేంద్రం
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు
  • కొత్తగా ఐదు స్మార్ట్ సిటీలు
  • రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్
  • ఎలక్ట్రానిక్ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు
  • ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్విక్ స్కీమ్
  • ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేస్తాం: నిర్మల
  • మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు
  • పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు
  • త్వరలో నేషనల్ లాజిస్టిక్ పాలసీ: నిర్మల
  • పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లు: నిర్మల
  • త్వరలో జాతీయ లాజిస్టిక్ పాలసీ
  • అన్ని రకాల ముడిసరుకులు ఒకే చోట దొరికేలా ప్రత్యేక విధానం
  • అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న నిర్మల
  • ప్రతి ఇంటికి విద్యుత్ అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత
  • రాబోయే మూడేళ్లలో ప్రీపెయిడ్‌ కరెంట్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం
  • స్మార్ట్ మీటర్లతో కరెంటు ఎవరి దగ్గరి నుంచి కొనాలో.. నిర్ణయించుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది
  • జాతీయ గ్యాస్ గ్రిడ్‌ను 16 వేల కి.మీ. స్థాయి నుంచి 27 వేల కి.మీ స్థాయికి విస్తరింపు
  • కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు
  • భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్
  • లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌
  • మూలకణ వైద్యవిధానం అభివృద్ధి కోసం డేటా బేస్‌ ఏర్పాటు
  • క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు
  • బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు
  • షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ. 85 వేల కోట్లు
  • షెడ్యూల్‌ తెగల కోసం రూ.53, 700 కోట్లు
  • దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు
  • రాఖీగడి, హస్తినాపూర్‌, శివసాగర్‌, డోలాబీరా, ఆదిత్యనల్లూర్‌ లాంటి.. చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు
  • విశేష పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి
  • రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు
  • లోధాల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు


సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర బడ్జెట్‌ 2020-21 లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

2020-21



CLICK HERE TO LIVE




 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌..

విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులు

  • విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
  • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
  • విద్యారంగానికి రూ 99.300 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
  • కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
  • నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
  • చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
  • త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట

  • రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
  • వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
  • పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
  • పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు

గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి

  • ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
  • గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
  • నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తాం

ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు

  • 16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
  • సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
  • ఈ సారి బడ్జెట్‌ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది
  • ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన
  • రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్‌ రైలు ఏర్పాటు
  • సివిల్‌ ఏవియేషన్‌ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్‌ పథకం
  • జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌కు చేయూత
  • ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం

మా ప్రాధాన్యతా అంశాలు ఇవే

  • తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
  • ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
  • మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్‌ లక్ష్యం
  • రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
  • 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
  • 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
  • పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
  • ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం
  • ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన

కవితను చదివి వినిపించిన నిర్మల

  • నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది
  • మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం
  • నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం
  • మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోటలాంటిది

జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు

  • జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
  • రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
  • 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
  • జీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవ
  • జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
  • జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి

అదుపులో ద్రవ్యోల్బణం

  • ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు
  • ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు
  • ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది
  • ద్రవ్యోల్బణం అదుపులో ఉంది
  • జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా

జీఎస్టీ చరిత్రాత్మకమైనది

  • దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి
  • ఈ బడ్జెట్‌ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుంది
  • కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనది
  • ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది
     

అందరికీ ఇళ్లు

  • సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు
  • రూపాయిలో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయి
  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
  • భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి

ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాం

  • ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్‌ లక్ష్యం
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌
  • ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తాం
  • దివంగత నేత అరుణ్‌ జైట్లీని గుర్తుచేసిన నిర్మల
     
  • స్టాక్‌ మార్కెట్‌లో బడ్జెట్‌ జోష్‌
  • బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
  • లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
     
  • కాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
  • కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూతురు వాఙ్మయి, ఇతర కుటుంబసభ్యులు
  • ప్రారంభమైన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌
  • పార్లమెంటు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌ షా
     
  • పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్‌ ప్రతులు
     
  • బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
     
  • కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి


  • లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్... ముఖ్యాంశాలు-1
  • మూడు ప్రాధాన్యతలను ప్రకటించిన నిర్మల
  • వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట
  • రైతుల దిగుబడి పెంచడమే లక్ష్యమన్న ఆర్థిక మంత్రి
  • స్వచ్ఛభారత్, జల్ జీవన్ మిషన్ లకు పెరిగిన కేటాయింపులు

  • నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత సంవత్సరం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్, నేడు తన రెండో బడ్జెట్ ను సభ ముందుంచారు. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలివి.
  • * వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు.
  • * గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు.
  • * ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు.
  • * స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు.
  • * జల్ జీవన్ మిషన్ కు రూ. 3.06 లక్షల కోట్లు.
  • * ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ. 6,400 కోట్లు.
  • * ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్ల కేటాయింపు.
  • * విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు.
  • * నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ. 3 వేల కోట్లు.
  • * దేశాభివృద్ధి వేగంగా సాగాలంటే, కేంద్రంతో రాష్ట్రాలు కలిసిరావాలి.
  • * ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు.
  • * దేశాభివృద్ధికి యువత అత్యంత కీలకం.
  • * కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు.
  • * ఇప్పటివరకూ 40 కోట్ల జీఎస్టీ రిటర్న్ ల దాఖలు.
  • * జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత పన్ను విధానంలో పారదర్శకత.
  • * జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు.
  • * ప్రజల నెలవారీ ఖర్చులో 4 శాతం మిగిలింది.
  • * జీఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జీఎస్టీ మండలి.
  • * సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్... మా లక్ష్యం.
  • * ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా నిరుపేదలకు అందించేందుకు కృషి.
  • * నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం.
  • * 2006 నుంచి 2016 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది బయటపడ్డారు.
  • * 2019లో కేంద్రంపై 48.7 శాతం మేరకు తగ్గిన రుణభారం.
  • * 284 బిలియన్ డాలర్లకు పెరిగిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు.
  • * ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లు.
  • * మొదటి ప్రాధాన్యాంశం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.
  • * రెండో ప్రాధాన్యతగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.
  • * మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
  • * 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
  • * కౌలు రైతుల కోసం త్వరలోనే కొత్త చట్టం.
  • * ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా.
  • * పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి.
  • * గ్రామీణ కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ, సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.
  • * గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలతో రైతులకు మేలు.
  • * పంటల దిగుబడిని మరింతగా పెంచేందుకు కృషి.
  • * వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం.
  • * వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం.
  • * రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్ యూనిట్లకు పెట్టుబడి సాయం.
  • * రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి. సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన.
  • * భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణల అమలు.
  • * రైతులకు సహాయంగా నాబార్డు నిధులతో మరిన్ని గిడ్డంగుల నిర్మాణం.
  • * పీపీపీ పద్ధతిలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో గోడౌన్లను నిర్మిస్తాం.
  • * పంటల కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్జీలకు సహాయం.
  • * కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన.
  • * ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు.
  • * ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
  • * కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు.
  • * ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు.
  • * పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి.
  • * కరవు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు.
  • * ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం.
  • * ఆయుష్మాన్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రుల నిర్మాణం.
  • * మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 'సాగర్ మిత్ర'లు.
  • * ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహకాలు.
  • * కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలతో మరింత ఉపాధి.
  • * మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు.
  • * ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్ ద్వారా కొత్త స్కీమ్ లు.
  • * 'టీబీ హరేగా... దేశ్ బచేగా' పేరుతో క్షయ వ్యాధి నివారణా చర్యలు.
  • * బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా అవతరిస్తున్న భారతావని.
  • * 2030 నాటికి అత్యధిక యువత భారత్ లోనే.
  • * స్థానిక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానం.
  • * విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త కార్యక్రమం.
  • * నూతనంగా నేషనల్ పోలీస్ వర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్శీల ఏర్పాటు.
  • * 2026 నాటికి 150 యూనివర్శిటీల్లో కొత్త కోర్సులు.
  • * జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం.
  • * విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం.
  • * భూమి సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ప్రయోజనాలు.
  • * వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాసుపత్రులకు మరిన్ని ప్రోత్సాహకాలు.
  • * వర్శిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం.
  • * ఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా కొత్త విధానం.

  • (ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది)
  • SUBSCRIBE TO OUR NEWSLETTER

    0 Response to "బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌"

    Post a Comment