విద్యాచట్టం సవరణపై
మండలిలో ఓటింగ్
౩ ఆంగ్లభాషపై మండలిలో రసవత్తర చర్చ
౩ తెలుగు మీడియం కూడా ఉండాల్సిందేనని పట్టుబట్టిన
ప్రతిపక్షాలు *బిల్లుకు సవరణలు ప్రతిపాదించిన బీజేపీ,
టీడీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు * ప్రతిపక్షాలకు 34 ఓట్లు...
అధికారపక్షానికి తొమ్మిది ఓట్లు * విద్యాచట్టం సవరణ
పతిపాదనతో బిలుకు ఆమోదం
విద్యాచట్టం సవరణపై
ఉంచాలన్నారు. మాతృభాష ఉండాలని కోరుకుంటే
ద్రోహులని అంటున్నారని, రవీంద్రనాథ్ ఠాగూర్,
మహాత్మాగాంధీ, కొఠారి కూడా ద్రోహులేనా అని
ప్రశ్నించారు. వారంతా మాతృభాషలోనే విద్యబొా
"ధన ఉండాలని సూచించారని గుర్తుచేశారు. ఇంగ్లీష్
అ. అ ఒక హక్కు అంటున్నారని, మరీ తెలుగు హక్కు
కాదా? అని ప్రన్నీంచారు. ఇప్పుడున్నటీచర్లు ఇంగ్లీష్
౨ ఆంగ్రభాషపై మండలిలో రసవత్తర చర్చ
౩ తెలుగు మీడియం కూడా ఉండాల్సిందేనని పట్టుబట్టిన
ప్రతిపక్షాలు * బిల్లుకు సవరణలు ప్రతిపాదించిన బీజేపీ,
టీడీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు * ప్రతిపక్షాలకు 34 ఓట్లు...
అధికారపక్షానికి తొమ్మిది ఓట్లు * విద్యాచట్టం సవరణ
ప్రతిపాదనతో బిల్లుకు ఆమోదం
అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ ఎడ్యుకేషన్
యాక్ట్ 1882 సవరణ బిల్లు పై శాసన మండలిలో
రసవత్తరమైన చర్చ సాగింది. శాసన మండలి
సమావేశాల్లో చివరిరోజైన మంగళవారం మండలి
లో మొత్తం 16 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశ
పెట్టింది. ఈ సందర్భంలో అసెంబ్లీలో ఆమోదం
పొందిన ఈ బిల్లుల్లో ఎడ్యుకేషన్ యాక్షఎల్.ఏ. బిల్
నెం.62)కు సవరణలపై ప్రతిపక్షాలుపట్టుపట్టాయి. ప్ర
భుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపె
ట్టేందుకు రూపొందించిన ఈ బిల్లులో మార్పులు
చేయాలంటూ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
ఏకగ్రీవంగా సవరణలను ప్రతిపాదించారు. తాము
ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదని, కాని ఇంగ్లీషు
తోపాటు తెలుగుమీడియం కూడా ఉండాలని, అలాగే
ఏ మీడియంలో చేరాలనే అంశాన్ని తల్లిదండ్రులకు
లేదా పిల్లల ఇష్టానికే వదిలేయాలంటూ వారు
టూ, బిల్లులో సవరణ కోసం ప్రతిపాదించా
రు. అయితే దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది
మూలపు సురేష్ ఒప్పుకోలేదు. ఆయనతోపాటు
మంత్రులు బొత్స సత్యన్నారాయణ, తదితరులు
కూడా ఎటువంటి సవరణలు లేకుండా బిల్లును
ఆమోదించాలని కోరారు. దీనికి ప్రతిపక్షం ఎమ్మెల్సీ
లు అంగీకరించలేదు. దీంతో మండలి వైర్మన్ సవరణ
అంశంపై ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ, పీడీఎఫ్,
బీజేపీతో కలుపుకుని మొత్తం 84 మంది సభ్యుల
మద్దతు సవరణకు ఉండగా... అధికార పక్షం నుంచి
తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు. దీంతో ఛైర్మన్
బిల్లులో సవరణను ప్రతిపాదిస్తూ, బిల్లుకు ఆమోదం
తెలిపారు.
ఈ చట్టంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు
ముందుగా మాట్లాడుతూ, ఇంగ్లీష్ మీడియంను
బతికించటం కోసం తెలుగు మీడియాన్ని చంపేస్తా
రా? అని ప్రశ్నించారు. పరభాష రాకపోతే తెలివిగల
వారు కాకుండా పోతారా? అని నిలదీశారు. ఒకజాతి
వారసత్వాన్ని చంపేస్తున్నారని ఆయన ఆవేదన
వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి
చేయాల్సిం దిపోయి.. బలవంతంగా ఇంగ్లీషు భాష
ను రుద్దుతున్నారని, దీనిలో సవరణ చేయాల్సిం
దేనని ఆయన పట్టుబట్టారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాల
సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రెండు మీడియంలూ
భాషను బోధించే స్పితిలో లేరన్నారు. ఇటువంటి
విధానాల వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు
తీవ్రంగా నష్రప్రోతారని, పాఠశాలకు వెళ్లే పరిసృతి క
రాడా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కత్తి
నరసింహారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో
అయినా మాతృభాషలోనే విద్యబోధన జరుగుతుం
దన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రు లకు ఆప్
ఇవ్వాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్సీపీవీ మాధవ్
మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధ చట్టమన్నారు.
మన సంస్కృతి రక్త ప్రవాహం భాష అని చెప్పారు.
పాలకులే ప్రజా మాధ్యమాన్ని చంపేస్తున్నారన్నారు.
దీని వల్లమనం ఉనికి కోల్పో య ప్రమాదం ఉందని
తెలిపారు. ఈ చట్టం చేయాలంటే రాజ్యాంగ సవరణ
అవసరమన్నారు.
ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ప మాట్లాడుతూ,
1880లో హంటర్ కమిషన్ నుంచి కస్తూరి రంగన్
కమిషన్ వరకు ఏ కమిషన్ కూడా మాతృభాషలో
విద్యాబోధన వద్దని చెప్పలేదన్నారు. 1986 జాతీయ
ఎడ్యుకేషన్ పాలసీ ఖచ్చితగా మాతృభాషలోనే
విద్యాబోధన కొనసాగించాలని స్పష్ట చేసిం
దన్నారు. మరోవపై ఎవరైతే ఇంగ్లీష్ మాధ్యమంలో
చదువుతున్నారో... వారే ఎక్కువుగా ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారన్నారు. దీనిపై మంత్రి బొత్స
స్పందిస్తూ, చంద్రబాబే అసెంబ్లీలో స్వాగతించగా..
ఇక్కడెందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
సవరణలు ఏమీ ఆమోదం తెలపాలని విజ్ఞపి
_చూరు. ఈ అంశంపై మంత్రి ఆదిమూలం సురేష్
స్పందిస్తూ, తెలుగు భాష వికాసానికి ప్రభుత్వం
కట్టుబడి రు. దీనికి సంబంధించి ప్రభుత్వం
జీవోనెం. 85, 88లనుతీసుకొచ్చిందని వివరించారు.
ఇంగ్లీష్ భాష పులిపాలు వంటిదని, అందరికీ ఆ శక్తిని
ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని స్పష్ట చూరు. ఇంగ్లీష్
భాషవల్లే ఉద్యోగాలు వస్తాయని స్పష్ట చూరు
0 Response to "మాతృభాష"
Post a Comment