పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి

పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్‌ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్‌.
ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది :31. 12.2019
విషయం _ : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన
సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.

నిర్దేశములు : 1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-11) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది: 4. 11.2019






2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019,
తేది: 16. 11.2019

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి"

Post a Comment