ఇక జాతీయ జనాభా పట్టిక
వచ్చే వారంలో ఆమోదం
* ప్రజల వేలి ముద్రల సేకరణ
* అందరికీ గుర్తింపు కార్డులు
ఈనాడు, దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం
తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే
వారం మరో కీలక నిర్ణయం తీసుకో
నుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా
పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-
ఎన్పీసీ) రూపకల్పనకు అనుమతి
ఇవ్వనుంది. ఒకసారి. ఎన్పేసీ
తయారైన తరువాత దాని
ఆధారంగా జాతీయ పౌర
పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్
లు
సిటిజన్స్- -ఎన్ఆర్సీ)ని రూపొం
కంచన లద
ఎన్వీఆర్ ఎందుకు?
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక
(ఎన్పీఆర్) తయారీకి రూ.3941 కోట్లు
కేటాయించాలని కేంద్ర హోం శాఖ కోరు
తోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు
సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి
ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ
గర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యమని
ఓ అధికారి చెప్పారు. ఎన్పీఆర్ను తాజా సమా
మ” సవరించినట్ట రిలీ[్యార్ జనరల్ ఆఫ్
ఇండియా (ఆర్జీఐ) ధ్రువీకరించిన తరువాతే
ఎన్ఆర్సీపై గం నోటిఫి కేష
ఎవ్రీల్ 1న శ్రీకొరం
ఆర్జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం
అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా
పట్టికను రూపొందిస్తారు. 2020 ఏప్రిల్ ఒకటో
తేదీ నుంచి సెప్టెంబరు 80 వరకు ఈ ప్రక్రియ
కొనసాగుతుంది. జనాభా లెక్కలను మును
పటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర జాతీయ
స్థాయిలో సేకరి
స్తారు. గడచిన
ఆరు నెలలుగా
ఒక ప్రాంతంలో
న్ ఇస్తారు.
నివసి స్తున్నవా రిని,
లేదంటే రానున్న
ఆరు నెలల పాటు
అదే చోట ఉంటామని చెప్పిన
వారిని స్టానికులుగా పరిగణిస్తారు.
రాష్ట వ్రభుత్వాలు
కాదనవచ్వ్చా?
పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళ
నలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక
రూపకల్పన కారక ్యన నిలిపివే స్తున్నట్ట్న
కేరళ, పశ్చిమ మ బెంగాల్ సీఎంలు ప్రకటించారు.
అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు
లేదని కేంద్ర హోం శాఖ అధికారులు స్పష్టం
చేస్తున్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ అధి
కార పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు.
పౌరసత్వం ఇచ్చే అధికారం
కలెక్టర్లకు ఉండదు
ఈనాడు: దిల్లీ: తాజాగా ఆమోదించిన
పౌరసత్వ సవరణ చట్టం కింద బంగ్లాదేశ్,
అఫ్గానిస్థాన్, పాకిస్టాన్లకు చెందిన మైనార్టీ
లకు పౌరసత్వం కల్పించే అధికారాన్ని జిల్లా
కలెక్టర్లకు ఇవ్వకూడదని కేంద్ర హోం శాఖ
శ్రా నంది, ఇందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని
ఏర్పాటు చేయనుంది. భారీ సంఖ్యలో దరఖా
స్తులు వచ్చే అవకాశం ఉండడంతో కలెక్టర్లపై
అదనపు భారం వేయకూడదన్న ఉద్దేశంతోనే
ఈ నిర్ణయం తీసుకోనుంది. "ఈ చట్టంపై
సుప్రేంకోర్షులో విచారణ ప్రారంభంకావడానికి
ముందే అంటే రానున్న జనవరి 22లోగా విధి
విధానాలను ఖరారు చేయనుంది.
న్రుష్దంగా మత వివరాలు
ఈ మూడు దేశాల మైనార్టీలు భారత
పౌరసత్వం కావాలనుకొంటే తమ మత
వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి.
కొంతమంది చొరబాటుదార్లు మతం విష
యంలో కావాలని తప్పుడు సమాచారం
ఇచ్చే అవకాశం రో రయతే, ఆలాంటివి జర
గకుండా చూసేందుకు తగిన ప్రమాణ
వకు తీసుకోనుంది. తప్పుడు పత్రాలు
ఇస్తే నేరంగా పరిగణించనుంది.
0 Response to "ఇక జాతీయ జనాభా పట్టిక"
Post a Comment