అమ్మజఒడిపై కసరత్తు 26,27 తేదిల్లో గ్రామ సభల అనుమతి

అమ్మజఒడిపై కసరత్తు
26,27 తేదిల్లో గ్రామ సభల అనుమతి

అమ్మజఒడి పథకంపై పాఠశాల విద్యాశాఖ
అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జగనన్న అమ్మఒడి పథకం కింద జ స. (౧
ఒకటి నుంచి ఇంటర్నీడి యేట్‌ ,
చదువుతున్న విద్యార్థులకు
రూ.15వేలు అర్ధిక సహాయాన్ని *
రాష్ట్రప్రభుత్వం అందజేయనున్న
విషయం తెలిసిందే. విద్యార్థులు,
వారి తల్లుల సమాచారం సేకరించిన
విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేసి
వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియేట్‌ విద్య
పొందుపరిచిన సమాచారాన్ని ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ పరిశీలన చేస్తోంది. 


ఈ
నెల 24న ఇద్దరు అంతకు మించి పిల్లలు ఉన్న తల్లులను గుర్తించే
ప్రక్రియను ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ పూర్తిచేయాలి. గుర్తించిన సమాచారాన్ని
ఈ నెల 26,27 తేదీల్లో గ్రామ, వార్డు సభ ఆమోదం కోసం విద్యాశాఖ
పంపుతుంది. అక్కడి నుంచి మండల విద్యాశాఖ అధికారులకు ఈ నెల
29న, అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు 30న చేరుతోంది.
జిల్లా విద్యాశాఖ అధికారి ౩1న పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌
అనుమతి కోసం పంపుతారు. జిల్లా కలెక్టర్‌ అనుమతి పొందిన
తరువాత 2020 జనవరి 1న పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌
కార్యాలయానికి జాబితా చేరుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మజఒడిపై కసరత్తు 26,27 తేదిల్లో గ్రామ సభల అనుమతి"

Post a Comment